తొమ్మిది నెలల్లో 916 మంది ప్రవాస కార్మికులపై బహిష్కరణ వేటు
- November 23, 2022బహ్రెయిన్: 2022 మొదటి తొమ్మిది నెలల్లో 1,600 కంటే ఎక్కువ లేబర్ చట్ట ఉల్లంఘనలు నమోదయ్యాయని లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నౌఫ్ అబ్దుల్రహ్మాన్ జంషీర్ తెలిపారు. ఈ ఉల్లంఘనల కారణంగా విధించిన మొత్తం రుసుము BHD 409,000 కాగా, 570 కేసులను చట్టపరమైన చర్యల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు జంషీర్ తెలిపారు. LMRA నివేదిక ప్రకారం.. 2022 Q3 ద్వారా 18,000 తనిఖీలు నిర్వహించారు. జాతీయత, పాస్పోర్ట్లు, నివాస వ్యవహారాల సహకారంతో 185 ఉమ్మడి తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా యజమానులపై 632 ఉల్లంఘనలు, ప్రవాస కార్మికులపై 977 ఉల్లంఘనలను నమోదయ్యాయి. ఉల్లంఘనల కారణంగా 916 మంది కార్మికులపై నేరారోపణలు నమోదు చేసి బహిష్కరించారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..