తొమ్మిది నెలల్లో 916 మంది ప్రవాస కార్మికులపై బహిష్కరణ వేటు
- November 23, 2022
బహ్రెయిన్: 2022 మొదటి తొమ్మిది నెలల్లో 1,600 కంటే ఎక్కువ లేబర్ చట్ట ఉల్లంఘనలు నమోదయ్యాయని లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నౌఫ్ అబ్దుల్రహ్మాన్ జంషీర్ తెలిపారు. ఈ ఉల్లంఘనల కారణంగా విధించిన మొత్తం రుసుము BHD 409,000 కాగా, 570 కేసులను చట్టపరమైన చర్యల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు జంషీర్ తెలిపారు. LMRA నివేదిక ప్రకారం.. 2022 Q3 ద్వారా 18,000 తనిఖీలు నిర్వహించారు. జాతీయత, పాస్పోర్ట్లు, నివాస వ్యవహారాల సహకారంతో 185 ఉమ్మడి తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా యజమానులపై 632 ఉల్లంఘనలు, ప్రవాస కార్మికులపై 977 ఉల్లంఘనలను నమోదయ్యాయి. ఉల్లంఘనల కారణంగా 916 మంది కార్మికులపై నేరారోపణలు నమోదు చేసి బహిష్కరించారు.
తాజా వార్తలు
- T20WorldCup2026: ఆస్ట్రేలియా ఇంటికే..!
- ఢిల్లీలో AI సమ్మిట్ ప్రారంభం
- కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే
- 'రాయల్' ఫోటోగ్రాఫర్ రమేష్ శుక్లాకు షేక్ హమ్దాన్ నివాళి..!!
- ఒమన్ లో పోలీసుల అధికారిక వర్కింగ్ అవర్స్ ఇవే..!!
- సౌదీలో డొమెక్టిక్ వర్కర్స్ తొలగింపునకు అనుమతి..!!
- బహ్రెయిన్ వార్షిక ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఖతార్ లో ఆహార సంస్థల పై నిఘా ముమ్మరం..!!
- రమదాన్..మస్జీదులలో కె-నెట్ పరికరాలపై నిషేధం..!!
- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కీలక పొలిటికల్ హామీ









