ఒమన్లో నవంబర్ 25న ‘సాండ్ రన్నింగ్ రేస్’
- November 23, 2022
ఒమన్: నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లోని బిడియాలోని విలాయత్లో నవంబర్ 25 నుంచి ప్రతిష్టాత్మకమైన సాండ్ రన్నింగ్ రేస్ ప్రారంభం కానుంది. ఈ మేరకు హెరిటేజ్ అండ్ టూరిజం మంత్రిత్వ శాఖ ఆన్లైన్లో ఓ ప్రకటన విడుదల చేసింది. నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లోని హెరిటేజ్, టూరిజం డిపార్ట్మెంట్, క్విక్ ఛాలెంజ్ కంపెనీ సహకారంతో శుక్రవారం(నవంబర్ 25)న బిడియాలో 'సాండ్ రన్నింగ్ రేస్'ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ప్రొఫెషనల్స్ కోసం 10 కి.మీ రేస్, అలాగే ఔత్సాహికులకు 5 కి.మీ రేసులను ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. “రేసు ప్రారంభం, ముగింపు బిడియాలోని విలాయత్లోని ఎడారి నైట్స్ క్యాంప్లో ఉంటుంది. రిజిస్ట్రేషన్, విచారణల కోసం 95222519, 97247557, 99533694 నంబర్లలో సంప్రదించాలి. ”అని హెరిటేజ్ మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







