కారులో భారతదేశం నుండి ఖతార్ చేరిన కేరళ కుటుంబం
- November 23, 2022
యూఏఈ: కేరళకు చెందిన కెవిటి అష్రఫ్కు ఫుట్బాల్, ప్రయాణం అంటే చాలా మక్కువ. ఫిఫా ప్రపంచ కప్లో మ్యాచ్లను చూడటానికి గత 23 రోజులపాటు రోడ్డు మార్గన ప్రయాణించి అష్రఫ్, అతని కుటుంబం ఖతార్ చేరుకోన్నది. అష్రఫ్, అతని భార్య షహనాస్, అతని కుమారుడు అబ్దుల్లా ఇబ్ను అష్రఫ్, అతని మేనల్లుడు మొహమ్మద్ ఫరాజ్ అక్టోబర్ 30న దక్షిణ భారతదేశంలోని కన్నూర్ పట్టణం నుండి తమ టయోటా ఇన్నోవాలో బయలుదేరారు. రెండు వారాల పాటు భారతదేశం గుండా ప్రయాణించిన తర్వాత.. కుటుంబం గత వారం దుబాయ్ చేరుకుంది. అక్కడ అష్రాఫ్ కుమార్తె అక్సానా బీగం, ఆమె భర్త ఇర్ఫాన్ వారితో చేరారు. యూఏఈ నుండి బయలుదేరి ఒమన్, బహ్రెయిన్, కువైట్ , సౌదీ మీదుగా ఖతార్ చేరుకున్నది. ఖతార్లో నివాసముంటున్న ఫరాజ్ తల్లిదండ్రులను కలుసుకోవడం యాత్ర దిగ్విజయంగా ముగిసింది. డిసెంబరు 1న జర్మనీ, కోస్టా రైస్తో తలపడటాన్ని చూసేందుకు కుటుంబం టిక్కెట్లను బుక్ చేసుకుంని అష్రఫ్ తెలిపారు. అలాగే క్వార్టర్-ఫైనల్, సెమీఫైనల్లకు కూడా టిక్కెట్ల కోసం ప్రయత్నిస్తున్నట్లు ఇర్ఫాన్ వెల్లడించారు.
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







