ధోఫర్లో నవంబర్ 28 నుండి సుగంధ ద్రవ్యాల సీజన్ ప్రారంభం
- November 25, 2022
మస్కట్: ధోఫర్ గవర్నరేట్లో సుగంధ ద్రవ్యాల సీజన్ నవంబర్ 28 నుంచి ప్రారంభమవుతుంది. ఇది డిసెంబర్ 2 వరకు కొనసాగుతుందని మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ అండ్ టూరిజం (MHT) ప్రకటించింది. అల్ బలీద్ ఆర్కియోలాజికల్ పార్క్, సంహ్రామ్ ఆర్కియోలాజికల్ పార్క్, వాడి డోకా నేచర్ రిజర్వ్లోని ల్యాండ్ ఆఫ్ ఫ్రాంకిన్సెన్స్ సైట్లలో ఈ సీజన్ ను నిర్వహించనున్నారు. ధోఫర్లోని హెరిటేజ్ అండ్ టూరిజం డైరెక్టర్ జనరల్ ఖలీద్ అబ్దుల్లా అల్ అబ్రి మాట్లాడుతూ..ఈ సీజన్లో సుల్తానేట్లోని ప్రముఖ కంపెనీలు తయారుచేసిన సుగంధ ద్రవ్యాలు, ఒమానీ సుగంధ ఉత్పత్తుల ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. దీంతోపాటు ఖోర్ రోరి ఫోటోగ్రాఫ్ల ప్రదర్శన ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









