ధోఫర్లో నవంబర్ 28 నుండి సుగంధ ద్రవ్యాల సీజన్ ప్రారంభం
- November 25, 2022మస్కట్: ధోఫర్ గవర్నరేట్లో సుగంధ ద్రవ్యాల సీజన్ నవంబర్ 28 నుంచి ప్రారంభమవుతుంది. ఇది డిసెంబర్ 2 వరకు కొనసాగుతుందని మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ అండ్ టూరిజం (MHT) ప్రకటించింది. అల్ బలీద్ ఆర్కియోలాజికల్ పార్క్, సంహ్రామ్ ఆర్కియోలాజికల్ పార్క్, వాడి డోకా నేచర్ రిజర్వ్లోని ల్యాండ్ ఆఫ్ ఫ్రాంకిన్సెన్స్ సైట్లలో ఈ సీజన్ ను నిర్వహించనున్నారు. ధోఫర్లోని హెరిటేజ్ అండ్ టూరిజం డైరెక్టర్ జనరల్ ఖలీద్ అబ్దుల్లా అల్ అబ్రి మాట్లాడుతూ..ఈ సీజన్లో సుల్తానేట్లోని ప్రముఖ కంపెనీలు తయారుచేసిన సుగంధ ద్రవ్యాలు, ఒమానీ సుగంధ ఉత్పత్తుల ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. దీంతోపాటు ఖోర్ రోరి ఫోటోగ్రాఫ్ల ప్రదర్శన ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్