ఆరోగ్యానికి 'ఆమ్చూర్'
- June 17, 2015
అసలు ఆమ్చూర్ అంటే..పచ్చి మామిడి కాయల్ని ఎండబెట్టి పొడిగా చేస్తే అదే ఆమ్చూర్ మిశ్రమం. అయితే ఈ మిశ్రమం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ పొడిలో ఐరన్ శాతం ఎక్కువ. గర్భిణులకూ, రక్త హీనతతో బాధపడేవారికి ఇదెంతో మంచి ఆహారం. పిల్లలకు తరచూ ఆహారంలో ఇది వాడడం వల్ల ఆకలి పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. మామిడి కాయల్లో యాంటీ ఆక్సిడెంట్లూ, పాలీ ఫినాల్స్, ఫినోలిక్ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. మామిడికాయను ప్రాసెస్ చేసి పొడి చేసినా ఈ గుణాలు అలానే ఉంటాయి. ఇవి జీరాణశయాన్ని శుభ్రం చేసి, అరుగుదలా, గ్యాస్ సంబంధిత సమస్యల్లేకుండా చేస్తాయి. శరీరానికి అవసరమైన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







