ఒమన్లో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే OMR 100 జరిమానా
- November 27, 2022
మస్కట్: బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను పారవేసే వారిపై OMR 100 జరిమానా విధించనున్నారు. చెత్త వేయడం అనేది ప్రజారోగ్యానికి హాని కలిగించే ప్రవర్తన అని.. పర్యావరణాన్ని కలుషితం చేస్తుందని మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది. చెత్త వేయడం చట్టం ప్రకారం నిషేధించబడిందని.. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘింస్తే వారిపై OMR 100 వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది. మస్కట్లో పరిశుభ్రత, పర్యాటక సౌకర్యాలు, ప్రదేశాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మున్సిపాలిటీ గుర్తుచేసింది
తాజా వార్తలు
- ఢిల్లీలో ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్
- మార్చి 27 వరకు యూఏఈలో భారీ వర్షాలు..!!
- హెలికాప్టర్ ప్రమాదం..ఖతార్, టర్కీలకు బహ్రెయిన్ సంతాపం..!!
- రుస్తాఖ్ భవనం కూలి నలుగురు చిన్నారులు మృతి..!!
- కువైట్ లో అక్రమంగా డ్రోన్ వినియోగం..ఆరుగురు అరెస్టు..!!
- సౌదీలో వర్షాలు..పలు ప్రాంతాలకు రెడె, ఆరెంజ్ అలెర్ట్ జారీ..!!
- రీఫండ్ ల పై ఖతార్ ఎయిర్వేస్ కీలక ప్రకటన..!!
- నో ఓటీపీ: యాప్ వెరిఫికేషన్ను ప్రారంభించనున్న యూఏఈ బ్యాంక్..!!
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు









