ఒమన్లో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే OMR 100 జరిమానా
- November 27, 2022
మస్కట్: బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను పారవేసే వారిపై OMR 100 జరిమానా విధించనున్నారు. చెత్త వేయడం అనేది ప్రజారోగ్యానికి హాని కలిగించే ప్రవర్తన అని.. పర్యావరణాన్ని కలుషితం చేస్తుందని మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది. చెత్త వేయడం చట్టం ప్రకారం నిషేధించబడిందని.. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘింస్తే వారిపై OMR 100 వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది. మస్కట్లో పరిశుభ్రత, పర్యాటక సౌకర్యాలు, ప్రదేశాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మున్సిపాలిటీ గుర్తుచేసింది
తాజా వార్తలు
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!







