ఇంజినీర్ల సమస్యలు: కువైట్ విదేశాంగ మంత్రితో స్మితా పాటిల్ భేటీ
- November 29, 2022
కువైట్: భారతీయ ఇంజనీర్ల సమస్యలపై ఇండియన్ ఎంబసీ దృష్టి సారించింది. ఇదే విషయం చర్చించేందుకు నవంబర్ 28న కువైట్లోని కాన్సులర్ వ్యవహారాల సహాయ మంత్రి మిషాల్ ఇబ్రహీం ముదాఫ్తో ఇండియన్ ఎంబసీ ఛార్జ్ డి'అఫైర్స్ స్మితా పాటిల్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారతీయ ఇంజనీర్ల సమస్యలతో సహా కాన్సులర్, డయాస్పోరా విషయాలపై ఇరువురు చర్చించారు.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!