డిసెంబర్ 4 నుండి బహ్రెయిన్ లో కొత్త కొవిడ్-19 విధానాలు
- November 30, 2022
మనామా: డిసెంబరు 4 నుండి బహ్రెయిన్ లో కొత్త కొవిడ్ 19 విధానాలు అమల్లోకి రానున్నాయి. కింగ్డమ్, సిత్ర మాల్లోని కొవిడ్ సెంటర్ లను మూసివేయనున్నట్లు నేషనల్ మెడికల్ టాస్క్ఫోర్స్ ఫర్ కరోనా వైరస్ (COVID-19) ప్రకటించింది. అదే సమయంలో కోవిడ్-19 సంబంధిత పరీక్షలు, టీకాల డ్రైవ్ చుట్టుపక్కల ఉన్న ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో కొనసాగుతుందని తెలిపింది. అన్ని కొవిడ్-19 చికిత్సలు సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లోని ‘సెహతి’ భవనంలో నిర్వహించనున్నట్లు పేర్కొంది. కాగా, బహ్రెయిన్ ఇంటర్నేషనల్ హాస్పిటల్లో పనిచేస్తున్న మేక్-షిఫ్ట్ సౌకర్యం మూసివేయబడుతుందని టాస్క్ఫోర్స్ తెలిపింది. వీటితోపు రోజువారీ కరొనా అప్డేట్ నివేదికను వెల్లడించడాన్ని ఆపివేయనున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్గ్రేడ్లో 72% పనులు పూర్తి..
- యూఏఈలో తగ్గిన పర్సనల్ లోన్ డిమాండ్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు ప్రత్యామ్నాయ శిక్షలు..!!
- సౌదీలో ఎంపిక చేసిన వ్యాపారాలకు ఆపరేటింగ్ ఫీ మినహాయింపు..!!
- బహ్రెయిన్ లో నీటి భద్రతకు భరోసా..హిద్ వాటర్ ప్లాంటు..!!
- ఒమన్లో విండో టింట్ పరిమితి 50%.. ROP క్లారిటీ..!!
- ఖతార్లో వారమంతా బలమైన గాలులు.. అలెర్ట్ జారీ..!!
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు







