డిసెంబర్ 4 నుండి బహ్రెయిన్ లో కొత్త కొవిడ్-19 విధానాలు
- November 30, 2022
మనామా: డిసెంబరు 4 నుండి బహ్రెయిన్ లో కొత్త కొవిడ్ 19 విధానాలు అమల్లోకి రానున్నాయి. కింగ్డమ్, సిత్ర మాల్లోని కొవిడ్ సెంటర్ లను మూసివేయనున్నట్లు నేషనల్ మెడికల్ టాస్క్ఫోర్స్ ఫర్ కరోనా వైరస్ (COVID-19) ప్రకటించింది. అదే సమయంలో కోవిడ్-19 సంబంధిత పరీక్షలు, టీకాల డ్రైవ్ చుట్టుపక్కల ఉన్న ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో కొనసాగుతుందని తెలిపింది. అన్ని కొవిడ్-19 చికిత్సలు సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లోని ‘సెహతి’ భవనంలో నిర్వహించనున్నట్లు పేర్కొంది. కాగా, బహ్రెయిన్ ఇంటర్నేషనల్ హాస్పిటల్లో పనిచేస్తున్న మేక్-షిఫ్ట్ సౌకర్యం మూసివేయబడుతుందని టాస్క్ఫోర్స్ తెలిపింది. వీటితోపు రోజువారీ కరొనా అప్డేట్ నివేదికను వెల్లడించడాన్ని ఆపివేయనున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









