ఐకియా అవుట్లెట్లపై సైబర్ దాడులు
- November 30, 2022
కువైట్: స్వీడిష్ ఫర్నిచర్ దిగ్గజం ఐకియా(IKEA) కువైట్, మొరాకోలోని అవుట్ లెట్లపై సబర్ దాడి జరిగింది. ఈ మేరకు ఐకియా అధికారులు వెల్లడించారు. నవంబర్ 19న ఐకియా కువైట్, మొరాకోలోని తమ కంపెనీ సర్వర్లపై సైబర్-దాడి జరగడాన్ని గుర్తించామని పేర్కొంది. సైబర్ దాడిపై తమ సైబర్ సెక్యూరిటీ టీంతోపాటు తమ భాగస్వామ్య పక్షాలు దర్యాప్తు జరుపుతున్నాయని ఐకియా తెలిపింది. ఐకియా దాదాపు 50 దేశాలలో 400 కంటే ఎక్కువ స్టోర్లను కలిగి ఉంది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్, వీసా సేవలకు ఆన్లైన్ అపాయింట్మెంట్ ప్రారంభం
- ఒమాన్లో మే నెలలో 15 కార్మిక ఫిర్యాదుల పరిష్కారం..
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్గ్రేడ్లో 72% పనులు పూర్తి..
- యూఏఈలో తగ్గిన పర్సనల్ లోన్ డిమాండ్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు ప్రత్యామ్నాయ శిక్షలు..!!
- సౌదీలో ఎంపిక చేసిన వ్యాపారాలకు ఆపరేటింగ్ ఫీ మినహాయింపు..!!
- బహ్రెయిన్ లో నీటి భద్రతకు భరోసా..హిద్ వాటర్ ప్లాంటు..!!
- ఒమన్లో విండో టింట్ పరిమితి 50%.. ROP క్లారిటీ..!!
- ఖతార్లో వారమంతా బలమైన గాలులు.. అలెర్ట్ జారీ..!!
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..







