ఐకియా అవుట్లెట్లపై సైబర్ దాడులు
- November 30, 2022
కువైట్: స్వీడిష్ ఫర్నిచర్ దిగ్గజం ఐకియా(IKEA) కువైట్, మొరాకోలోని అవుట్ లెట్లపై సబర్ దాడి జరిగింది. ఈ మేరకు ఐకియా అధికారులు వెల్లడించారు. నవంబర్ 19న ఐకియా కువైట్, మొరాకోలోని తమ కంపెనీ సర్వర్లపై సైబర్-దాడి జరగడాన్ని గుర్తించామని పేర్కొంది. సైబర్ దాడిపై తమ సైబర్ సెక్యూరిటీ టీంతోపాటు తమ భాగస్వామ్య పక్షాలు దర్యాప్తు జరుపుతున్నాయని ఐకియా తెలిపింది. ఐకియా దాదాపు 50 దేశాలలో 400 కంటే ఎక్కువ స్టోర్లను కలిగి ఉంది.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









