ఇంజనీర్ల వర్క్ పర్మిట్ కోసం కొత్త నిబంధనలు: ఒమన్
- November 30, 2022
మస్కట్: ఇంజనీర్ల వర్క్ పర్మిట్ కోసం ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలు రూపొందించింది. ఇంజనీర్ వృత్తిలో చేరేందుకు ప్రొఫెషనల్ అక్రిడిటేషన్ సిస్టమ్ను అమలు చేయడం ప్రారంభించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ మేరకు నిర్మాణ రంగంలో పనిచేస్తున్న అన్ని సంస్థలకు కార్మిక మంత్రిత్వ శాఖ నోటీసు జారీ చేసింది. వర్కింగ్ ఇంజనీర్లందరూ ఒమన్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్కి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మంత్రిత్వ శాఖ నుండి వర్క్ పర్మిట్ను పొందడం లేదా పునరుద్ధరించుకోవడం తప్పనిసరి అని తెలిపింది. ఫిబ్రవరి నాటికి వర్క్ పర్మిట్లను జారీ చేయడానికి మరియు పునరుద్ధరించడానికి ప్రొఫెషనల్ అక్రిడిటేషన్ తప్పనిసరి చేసినట్లు ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







