ఇంజనీర్ల వర్క్ పర్మిట్ కోసం కొత్త నిబంధనలు: ఒమన్
- November 30, 2022
మస్కట్: ఇంజనీర్ల వర్క్ పర్మిట్ కోసం ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలు రూపొందించింది. ఇంజనీర్ వృత్తిలో చేరేందుకు ప్రొఫెషనల్ అక్రిడిటేషన్ సిస్టమ్ను అమలు చేయడం ప్రారంభించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ మేరకు నిర్మాణ రంగంలో పనిచేస్తున్న అన్ని సంస్థలకు కార్మిక మంత్రిత్వ శాఖ నోటీసు జారీ చేసింది. వర్కింగ్ ఇంజనీర్లందరూ ఒమన్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్కి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మంత్రిత్వ శాఖ నుండి వర్క్ పర్మిట్ను పొందడం లేదా పునరుద్ధరించుకోవడం తప్పనిసరి అని తెలిపింది. ఫిబ్రవరి నాటికి వర్క్ పర్మిట్లను జారీ చేయడానికి మరియు పునరుద్ధరించడానికి ప్రొఫెషనల్ అక్రిడిటేషన్ తప్పనిసరి చేసినట్లు ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..









