బహ్రెయిన్ లో ఘనంగా గీతా జయంతి వేడుకలు
- December 04, 2022
మనామా: గీతాజయంతి సందర్బంగా ఇస్కాన్ మందిరంలో భగవద్గీత లోని 18ఆధ్యాయములు పారాయణం చేశారు. ప్రతి ఒకరు గీత గురించి తమ తమ భావాలను వ్యక్తం చేసారు. ప్రతి రోజు ప్రతి ఇంటీలో గీతా పారాయణం చేయాలనీ కోరటమేకాకుండా భగవద్గీత ను ప్రతి ఒక్కరికి అందచేశారు. ఈ కార్యక్రమానికి షుమారు మూడు వందల మంది భక్తులు హాజరయ్యారు. గీతా పారాయణం అనంతరం అన్న ప్రసాదం అందచేశారు.


ఇస్కాన్ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమములో ఇస్కాన్ టెంపుల్ ప్రెసిడెండ్ వరద గోపాల్ దాస్ తో పాటు కార్య నిర్వాహకులు సుమధుర చైతన్య దాస్, రాగనుగా భక్తి మాన్ దాస్, విరా.నారాయణ దాస్, రవి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
-- రాజేశ్వర్, మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్
తాజా వార్తలు
- ఏఐ ప్రభావం షాకింగ్, ఉద్యోగాలకు భారీ ముప్పు?
- Bangladesh: తారిక్ రెహమాన్ ప్రధాని కావడం భారత్కు ప్రయోజనమా?
- బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ రియల్టీ సంస్థ అన్విత గ్రూప్
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM









