బహ్రెయిన్ లో ఘనంగా గీతా జయంతి వేడుకలు
- December 04, 2022
మనామా: గీతాజయంతి సందర్బంగా ఇస్కాన్ మందిరంలో భగవద్గీత లోని 18ఆధ్యాయములు పారాయణం చేశారు. ప్రతి ఒకరు గీత గురించి తమ తమ భావాలను వ్యక్తం చేసారు. ప్రతి రోజు ప్రతి ఇంటీలో గీతా పారాయణం చేయాలనీ కోరటమేకాకుండా భగవద్గీత ను ప్రతి ఒక్కరికి అందచేశారు. ఈ కార్యక్రమానికి షుమారు మూడు వందల మంది భక్తులు హాజరయ్యారు. గీతా పారాయణం అనంతరం అన్న ప్రసాదం అందచేశారు.


ఇస్కాన్ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమములో ఇస్కాన్ టెంపుల్ ప్రెసిడెండ్ వరద గోపాల్ దాస్ తో పాటు కార్య నిర్వాహకులు సుమధుర చైతన్య దాస్, రాగనుగా భక్తి మాన్ దాస్, విరా.నారాయణ దాస్, రవి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
-- రాజేశ్వర్, మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







