డిసెంబర్ 7న కువైట్ ఇండియన్ ఎంబసీలో ‘ఓపెన్ హౌస్’
- December 06, 2022
కువైట్: డిసెంబర్ 7న కువైట్ లోని భారత రాయబార కార్యాలయం ‘ఓపెన్ హౌస్’ నిర్వహించనున్నది. బుధవారం ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు నిర్వహించబడుతుంది. ఉదయం 10 గంటలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. కువైట్లో నివసిస్తున్న భారతీయ పౌరులు ఓపెన్ హౌస్లో పాల్గొనడానికి అర్హులు. నిర్దిష్ట ప్రశ్నల గురించి విచారించాలనుకునే వారు వారి పూర్తి పేరు (పాస్పోర్ట్లో పేర్కొన్నట్లు), పాస్పోర్ట్ నంబర్, సివిల్ ఐడి నంబర్, చిరునామాతో సంప్రదింపు నంబర్ను పంపవలసిందిగా ఎంబసీ సూచించింది. పూర్తి వివరాలను [email protected] కు ఇమెయిల్ పంపాలని ఎంబసీ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









