కింగ్ ఫహద్ కాజ్వే మీదుగా 1M+ ప్రయాణం
- December 07, 2022
సౌదీ: మొదటి-సెమిస్టర్ పరీక్షల తర్వాత పాఠశాల సెలవుల సమయంలో సౌదీ అరేబియాను బహ్రెయిన్తో కలిపే కాజ్వేను 1 మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రయాణికులు దాటినట్లు కింగ్ ఫహద్ కాజ్వే అథారిటీ (KFCA) ప్రకటించింది. ప్రయాణికుల సంఖ్య 1,007,986 కాగా, నవంబర్ 24 నుంచి డిసెంబర్ 3 వరకు కాజ్వే దాటిన వాహనాల సంఖ్య 4,00,000 దాటిందని KFCA ట్విటర్ ద్వారా వెల్లడించింది.
తాజా వార్తలు
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ
- NEET UG 2026 నోటిఫికేషన్ విడుదల..
- గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..సీఎం సీరియస్
- అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్
- హైదరాబాద్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
- పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!









