30 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలపై సంతకం చేసి సౌదీ-చైనా
- December 09, 2022
సౌదీ: సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్.. సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ Xiతో "సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం"పై సంతకం చేశారు. సుమారు 30 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలపై ఇరువురు సంతకాలు చేశారు. గ్రీన్ హైడ్రోజన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రవాణా, నిర్మాణంతో సహా రంగాలలో 34 పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయి. 110 బిలియన్ రియాల్స్ ($29.3 బిలియన్) విలువైన మరో 20 ఒప్పందాలపై సంతకాలు చేయాల్సి ఉందని స్టేట్ బ్రాడ్కాస్టర్ అల్ ఎఖ్బరియా తెలిపారు. మరోవైపు ప్రతి రెండు సంవత్సరాలకు రెండు దేశాల మధ్య దేశాధినేతల సమావేశాన్ని నిర్వహించడానికి ఇరుదేశాధినేతలు అంగీకరించారు.
తాజా వార్తలు
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
- తెలంగాణలో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు
- తెలంగాణ: మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
- మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే ! ధీమా వ్యక్తం చేసిన జగన్
- ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది అదృశ్యం
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!







