పంజాబ్లో పోలీస్స్టేషన్పై రాకెట్ గ్రనేడ్తో దాడి
- December 10, 2022
అమృత్సర్: పంజాబ్లోని తర్న్ తరన్లో దుండగులు ఏకంగా పోలీస్ స్టేషన్పై రాకెట్ గ్రనేడ్తో దాడికి పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున 1 గంటల సమయంలో పోలీస్ స్టేషన్ బయటి పిల్లర్కు రాకెట్ గ్రనేడ్ తగిలింది.అయితే పిల్లర్కు తగిలిన తర్వాత అది ఎగరడంతో భారీ ప్రమాదం తప్పింది. స్టేషన్ స్వల్పంగానే ధ్వంసమయిందని, ఎవరి ఎలాంటి ప్రమాదం జరుగలేదని అధికారులు తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు మొదలు పెట్టారు. కాగా, తర్న్ తరన్ పోలీస్ స్టేషన్ను పంజాబ్ డీజీపీ, ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించనున్నారు.
కాగా, రాకెట్ చాలా శక్తివంతమైనదని అయితే పిల్లర్కు ఢీకొట్టిన తర్వత అది మళ్లీ ఎగరడంతో స్టేషన్ను ధ్వంసం చేయలేకపోయిందని నిపుణులు వెల్లడించారు.
తాజా వార్తలు
- నెదర్లాండ్స్ పై భారత్ విజయం
- హైదరాబాద్లో హాట్ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్ బోర్డు ప్లాట్లు
- ఏపీ: ఫిబ్రవరి 24న మంత్రివర్గ సమావేశం
- ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక
- సోషల్ మీడియాలో ‘ఓవర్ షేరింగ్’ చేస్తే డేంజర్ లో పడినట్లే!!
- రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
- తెలంగాణ వైద్యారోగ్య శాఖలో సరికొత్త స్కామ్!
- ప్రధాని నరేంద్ర మోదీతో సుందర్ పిచాయ్ భేటీ
- కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!
- అనుచిత సోషల్ మీడియా పోస్ట్ లపై స్కూల్స్ వార్న్..!!









