BEL లో ఉద్యోగాలు...
- December 15, 2022
హైదరాబాద్లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ యూనిట్లో అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలక్ట్రానిక్స్/సీఎస్ఈ/మెకానికల్/ఎలక్ట్రికల్/సివిల్/సివిల్/డీసీసీపీ ట్రేడుల్లో 84 గ్రాడ్యుయేట్, టెక్నికల్ (డిప్లొమా) అప్రెంటిస్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/బీటెక్లో ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత ట్రేడ్లో డిప్లొమా సర్టిఫికెట్ తప్పనిసరిగా కలిగిఉండాలి. 2022, 2021, 2022 విద్యాసంవత్సరాల్లో మాత్రమే చదివి ఉండాలి. వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపికైన వారికి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లకు నెలకు రూ.11,110లు, డిప్లొమా అప్రెంటిస్లకు నెలకు రూ.10,400ల చొప్పున ఏడాదిపాటు స్టైపెండ్ చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్సైట్ నుంచి అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుని డిసెంబర్ 23, 2022 శుక్రవారం ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్లో చూడవచ్చు. పూర్తి వివరాలకు వెబ్ సైట్: https://www.india.gov.in/ పరిశీలించగలరు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







