BEL లో ఉద్యోగాలు...
- December 15, 2022
హైదరాబాద్లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ యూనిట్లో అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలక్ట్రానిక్స్/సీఎస్ఈ/మెకానికల్/ఎలక్ట్రికల్/సివిల్/సివిల్/డీసీసీపీ ట్రేడుల్లో 84 గ్రాడ్యుయేట్, టెక్నికల్ (డిప్లొమా) అప్రెంటిస్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/బీటెక్లో ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత ట్రేడ్లో డిప్లొమా సర్టిఫికెట్ తప్పనిసరిగా కలిగిఉండాలి. 2022, 2021, 2022 విద్యాసంవత్సరాల్లో మాత్రమే చదివి ఉండాలి. వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపికైన వారికి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లకు నెలకు రూ.11,110లు, డిప్లొమా అప్రెంటిస్లకు నెలకు రూ.10,400ల చొప్పున ఏడాదిపాటు స్టైపెండ్ చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్సైట్ నుంచి అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుని డిసెంబర్ 23, 2022 శుక్రవారం ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్లో చూడవచ్చు. పూర్తి వివరాలకు వెబ్ సైట్: https://www.india.gov.in/ పరిశీలించగలరు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







