కోల్కతాకు విమానాలను పునఃప్రారంభించనున్న ఎతిహాద్ ఎయిర్వేస్
- December 16, 2022
యూఏఈ: యూఏఈ విమానయాన సంస్థ ఎతిహాద్ ఎయిర్వేస్ మార్చి 26, 2023 నుండి భారతదేశంలోని కోల్కతాకు విమానాలను పునఃప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అబుధాబి - కోల్కతా మార్గంలో ప్రతిరోజూ నడుపనున్నట్లు తెలిపింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (CCU) మొత్తం ఏడు వారపు నాన్స్టాప్ సర్వీసులను నడుపనున్నది. ఎయిర్బస్ A320 ఎయిర్క్రాఫ్ట్ బిజినెస్ క్లాస్లో ఎనిమిది సీట్లలో, ఎకానమీలో 150 సీట్లలో ఎతిహాద్ సేవలు అందుబాటులో ఉంటాయని ఎతిహాద్ ఎయిర్వేస్లోని గ్లోబల్ సేల్స్ & కార్గో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ డ్రూ వెల్లడించారు.
తాజా వార్తలు
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..









