దిల్ రాజు కెలుకుడు.! తగ్గేదేలే.!
- December 17, 2022
పబ్లిసిటీ కోసం దిల్ రాజు ఎంత దూరమైనా వెళతారనడానికి ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులే బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఆయన సినిమా ‘వారసుడు’ కోసం తెలుగు రాష్ర్టాల్లో కీలకమైన ధియేటర్లు లాక్ చేసి, తెలుగు సినీ నిర్మాతల మండలి గుస్సాకి కారణమయ్యారు దిల్ రాజు.
ఇక్కడి పరిస్థితి ఇలా వుంటే, తమిళ నాట కూడా కెలుకుడు మొదలెట్టేశారు రాజుగారు. అక్కడ కూడా ధియేటర్ల విషయంలో చిచ్చు పెట్టారు. అదే రోజు రిలీజ్ అవుతున్న అజిత్ సినిమా కన్నా, తాను రూపొందిస్తున్న విజయ్ సినిమాకే అజిత్ కన్నా 50 ధియేటర్లు ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దాంతో, తమ హీరోని తక్కువ చేస్తారా.? అంటూ అజిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా దిల్ రాజుపై ఫైర్ అవుతున్నారు. తాజాగా తన మాటల్ని వక్రీకరించారనీ, తాను అలా అనలేదనీ మీడియాని కెలికారు. ఇలా ఒకదావి మీద ఒకటి అన్నట్లుగా రాజుగారి కెలుకుడు ఆగేదే లే.! అన్నట్లుగా ఇన్ష్టాల్మెంట్లలో నడుస్తోంది.
సినిమా రిలీజ్ అయ్యే వరకూ రాజుగారి ఈ కెలుకుడు తగ్తేదే లే.! ఏమో చూడాలిక.
తాజా వార్తలు
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య
- వరద బాధితులకు ఉచితoగా నిత్యావసర సరుకులు: సీఎం చంద్రబాబు
- తిరుమల పై ‘మొంథా' తుఫాన్ ప్రభావం







