10 నెలల్లో 47,512 మందిపై ట్రావెల్ బ్యాన్
- December 18, 2022
కువైట్: ఈ సంవత్సరం మొదటి 10 నెలల్లో 47,512 మందిపై ప్రయాణ నిషేధాన్ని విధించినట్లు కువైట్ న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జనవరి నుండి అక్టోబర్ చివరి వరకు కువైటీలు, ప్రవాసులపై 47,512 నిషేధ ఉత్తర్వులు విధించించి. గత ఏడాది ఇదే కాలంలో 30,689 నిషేధ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏడాదిలో ట్రావెల్ బ్యాన్ కేసుల్లో 17 శాతం పెరుగుదల నమోదైంది. ఫర్వానియా గవర్నరేట్లో అత్యధికంగా 19,114 నిషేధ ఉత్తర్వులు జారీ కాగా.. అహ్మదీలో 13,527, హవల్లీలో 13,430, క్యాపిటల్ గవర్నరేట్లో 12,407, జహ్రాలో 11,601, ముబారక్ అల్-కబీర్ గవర్నరేట్ లో 4,310 ట్రావెల్ బ్యాన్ ఉత్తర్వులు జారీ అయినట్లు న్యాయమంత్రిత్వ శాఖ గణంకాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









