10 నెలల్లో 47,512 మందిపై ట్రావెల్ బ్యాన్
- December 18, 2022
కువైట్: ఈ సంవత్సరం మొదటి 10 నెలల్లో 47,512 మందిపై ప్రయాణ నిషేధాన్ని విధించినట్లు కువైట్ న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జనవరి నుండి అక్టోబర్ చివరి వరకు కువైటీలు, ప్రవాసులపై 47,512 నిషేధ ఉత్తర్వులు విధించించి. గత ఏడాది ఇదే కాలంలో 30,689 నిషేధ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏడాదిలో ట్రావెల్ బ్యాన్ కేసుల్లో 17 శాతం పెరుగుదల నమోదైంది. ఫర్వానియా గవర్నరేట్లో అత్యధికంగా 19,114 నిషేధ ఉత్తర్వులు జారీ కాగా.. అహ్మదీలో 13,527, హవల్లీలో 13,430, క్యాపిటల్ గవర్నరేట్లో 12,407, జహ్రాలో 11,601, ముబారక్ అల్-కబీర్ గవర్నరేట్ లో 4,310 ట్రావెల్ బ్యాన్ ఉత్తర్వులు జారీ అయినట్లు న్యాయమంత్రిత్వ శాఖ గణంకాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







