10 నెలల్లో 47,512 మందిపై ట్రావెల్ బ్యాన్
- December 18, 2022
కువైట్: ఈ సంవత్సరం మొదటి 10 నెలల్లో 47,512 మందిపై ప్రయాణ నిషేధాన్ని విధించినట్లు కువైట్ న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జనవరి నుండి అక్టోబర్ చివరి వరకు కువైటీలు, ప్రవాసులపై 47,512 నిషేధ ఉత్తర్వులు విధించించి. గత ఏడాది ఇదే కాలంలో 30,689 నిషేధ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏడాదిలో ట్రావెల్ బ్యాన్ కేసుల్లో 17 శాతం పెరుగుదల నమోదైంది. ఫర్వానియా గవర్నరేట్లో అత్యధికంగా 19,114 నిషేధ ఉత్తర్వులు జారీ కాగా.. అహ్మదీలో 13,527, హవల్లీలో 13,430, క్యాపిటల్ గవర్నరేట్లో 12,407, జహ్రాలో 11,601, ముబారక్ అల్-కబీర్ గవర్నరేట్ లో 4,310 ట్రావెల్ బ్యాన్ ఉత్తర్వులు జారీ అయినట్లు న్యాయమంత్రిత్వ శాఖ గణంకాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







