యూఏఈలో ఘనంగా ఏపీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు...
- December 22, 2022
యూఏఈ: యూఏఈలో వైస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రియతమ నేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి 50వ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మహిళలు కూడా పెద్ద ఎత్తున పాలుగొని జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనను కొనియాడారు ఆయన పరిపాలన ఇదే విదంగా పదికాలాలు పాటు కొనసాగుతూ ఆంధ్రప్రదేశ్ సమతుల అభివృద్ది సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో యూఏఈ వైస్సార్సీపీ రిజినల్ కో-ఆర్డినేటర్ సత్తి ప్రసన్న సోమిరెడ్డి, పడాల బ్రహ్మనందరెడ్డి, తరపట్ల మోహన్, అక్రమ్, కోటేశ్వరరెడ్డి, కర్ణ, మహేష్, శివలింగరెడ్డి, నరసింహ, బాషా, షకీర్, అంజాద్, హరి, సత్య, విజయ, భూమా, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్తో కూడిన ఈ-పాస్పోర్ట్లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్కుమార్ బొల్లా..!!







