యూఏఈలో ఘనంగా ఏపీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు...
- December 22, 2022
యూఏఈ: యూఏఈలో వైస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రియతమ నేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి 50వ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మహిళలు కూడా పెద్ద ఎత్తున పాలుగొని జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనను కొనియాడారు ఆయన పరిపాలన ఇదే విదంగా పదికాలాలు పాటు కొనసాగుతూ ఆంధ్రప్రదేశ్ సమతుల అభివృద్ది సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో యూఏఈ వైస్సార్సీపీ రిజినల్ కో-ఆర్డినేటర్ సత్తి ప్రసన్న సోమిరెడ్డి, పడాల బ్రహ్మనందరెడ్డి, తరపట్ల మోహన్, అక్రమ్, కోటేశ్వరరెడ్డి, కర్ణ, మహేష్, శివలింగరెడ్డి, నరసింహ, బాషా, షకీర్, అంజాద్, హరి, సత్య, విజయ, భూమా, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల









