యూఏఈలో ఘనంగా ఏపీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు...
- December 22, 2022
యూఏఈ: యూఏఈలో వైస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రియతమ నేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి 50వ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మహిళలు కూడా పెద్ద ఎత్తున పాలుగొని జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనను కొనియాడారు ఆయన పరిపాలన ఇదే విదంగా పదికాలాలు పాటు కొనసాగుతూ ఆంధ్రప్రదేశ్ సమతుల అభివృద్ది సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో యూఏఈ వైస్సార్సీపీ రిజినల్ కో-ఆర్డినేటర్ సత్తి ప్రసన్న సోమిరెడ్డి, పడాల బ్రహ్మనందరెడ్డి, తరపట్ల మోహన్, అక్రమ్, కోటేశ్వరరెడ్డి, కర్ణ, మహేష్, శివలింగరెడ్డి, నరసింహ, బాషా, షకీర్, అంజాద్, హరి, సత్య, విజయ, భూమా, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!
- నంబర్ ప్లేట్ల వేలాన్ని ప్రకటించిన ఖతార్ ట్రాఫిక్ శాఖ..!!
- యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్ జాక్పాట్ గెలిచిన రెండవ విజేత..!!







