యూనివర్సిటీ అడ్మిషన్ల నిబంధనల్లో కీలక మార్పులు
- December 22, 2022
యూఏఈ: విశ్వవిద్యాలయాలలో ప్రవేశం కోరుకునే విద్యార్థులకు ఎమిరేట్స్ స్టాండర్డ్ టెస్ట్ (EmSAT), బ్రిడ్జింగ్ కోర్సుల నుండి మినహాయింపు ఇవ్వవచ్చని విద్యా మంత్రిత్వ శాఖ (MoE) ప్రకటించింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఓ సర్క్యులర్ జారీ చేసింది. ఎమిరేట్స్ స్టాండర్డ్ టెస్ట్ (EmSAT) జాతీయ స్థాయిలో నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష. దీనిద్వారా దేశంలో, వెలుపల ఉన్న ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్లు అందిస్తారు. యూఏఈ విశ్వవిద్యాలయాలలో ప్రవేశం పొందేందుకు ఈ పరీక్ష ఉత్తీర్ణత తప్పనిసరి. తాజాగా సర్క్యులర్ నంబర్ 137 ద్వారా హైస్కూల్ గ్రాడ్యుయేట్లకు ఈ ఎగ్జామ్ నుంచి మినహాయింపునిచ్చారు. అయితే షరతులతో కూడిన ప్రవేశాన్ని అందించవచ్చని తాజా సర్క్యులర్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







