యూనివర్సిటీ అడ్మిషన్ల నిబంధనల్లో కీలక మార్పులు
- December 22, 2022
యూఏఈ: విశ్వవిద్యాలయాలలో ప్రవేశం కోరుకునే విద్యార్థులకు ఎమిరేట్స్ స్టాండర్డ్ టెస్ట్ (EmSAT), బ్రిడ్జింగ్ కోర్సుల నుండి మినహాయింపు ఇవ్వవచ్చని విద్యా మంత్రిత్వ శాఖ (MoE) ప్రకటించింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఓ సర్క్యులర్ జారీ చేసింది. ఎమిరేట్స్ స్టాండర్డ్ టెస్ట్ (EmSAT) జాతీయ స్థాయిలో నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష. దీనిద్వారా దేశంలో, వెలుపల ఉన్న ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్లు అందిస్తారు. యూఏఈ విశ్వవిద్యాలయాలలో ప్రవేశం పొందేందుకు ఈ పరీక్ష ఉత్తీర్ణత తప్పనిసరి. తాజాగా సర్క్యులర్ నంబర్ 137 ద్వారా హైస్కూల్ గ్రాడ్యుయేట్లకు ఈ ఎగ్జామ్ నుంచి మినహాయింపునిచ్చారు. అయితే షరతులతో కూడిన ప్రవేశాన్ని అందించవచ్చని తాజా సర్క్యులర్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అమెరికా వర్క్ పర్మిట్ పొడిగింపు రద్దు
- ప్రసిద్ధ థాయ్ ఇన్హేలర్ రికాల్..!!
- వివిధ దేశాల నాయకులతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- వరల్డ్ సేఫేస్ట్ దేశాల జాబితాలో ఒమన్ కు స్థానం..!!
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు







