దుబాయ్ లో 'నైలు నది' పురస్కారాలు ప్రధానం
- December 22, 2022
దుబాయ్: దుబాయ్ లో జీవనది ఫౌండేషన్, శ్రీ సద్గురు ఓల్డేజ్ హోమ్ హైదరాబాద్ సంయుక్తంగా యూఏఈలోని ప్రముఖులకు 'నైలు నది' పురస్కారాలు ప్రధానం చేశారు.దుబాయ్ లోని తెలుగు వ్యాపార వేత్త SRR గ్రూప్ అధినేత తోట రామ్ కుమార్ ని కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసారు.

యూఏఈలోని పలువురు సామజిక సేవకులు,కళాకారులు,గాయకులు మరియు మీడియా ప్రతినిధులకు 50 మందికి 'నైలునది' అవార్డులు అందజేసారు.
జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఇంటి లక్ష్మి దుర్గ మాట్లాడుతూ...నదులు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకునే అవగాహనా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూఏఈలోని ప్రముఖులు ధర్మరాజు,జువ్వాడి శ్రీనివాస్, కటుకం రవి, శ్రీకాంత్ చిత్తర్వు,ప్రీతి తాతంబొట్ల,శ్రావణి, దినేష్ కుమార్ ఉగ్గిన,శ్యామ్ తిరుమలశెట్టి,రవి ఉట్నూరి,కిరణ్ కుమార్, పాల్తీ శ్రీనివాస్,ఓబిలిశెట్టి అనురాధ,గుర్రం పూర్ణ శాంతి, గుండెల్లి నర్సింహులు, మల్లేష్ కోరేపు తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్తో కూడిన ఈ-పాస్పోర్ట్లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్కుమార్ బొల్లా..!!







