రాజమౌళి ఐపీఎల్‌ మ్యాచ్‌లోసందడి

- April 26, 2016 , by Maagulf
రాజమౌళి ఐపీఎల్‌ మ్యాచ్‌లోసందడి

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌ మధ్య ఉప్పల్‌ మైదానంలో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌కు అభిమానులు భారీగా తరలివచ్చారు. ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ఆటను తిలకించారు. ప్రేక్షకులు తమ అభిమాన క్రికెటర్లకు మద్దతు తెలుపుతూ సందడి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com