కరీంనగర్ వ్యక్తి శంషాబాద్ విమానాశ్రయంలో హల్చల్
- April 26, 2016
శంషాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక వ్యక్తి హల్చల్ చేశాడు. ఒమన్ ఎయిర్లైన్స్ విమానంలో మస్కట్ నుంచి వచ్చిన వ్యక్తి రన్వే వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండగా సీఐఎస్ఎఫ్ దళాలు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానాశ్రయం సిబ్బందికి అప్పగించారు. విచారించిన పోలీసులు అతడికి మతిస్థిమితం లేదని తేల్చారు. పట్టుబడిన వ్యక్తి కరీంనగర్ జిల్లా వాసిగా గుర్తించి, వదిలేశారు.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









