వినియోగదారుల సేవల్లో లోపాలు.. వాణిజ్య సంస్థ సీజ్
- December 24, 2022
మస్కట్: అంగీకరించిన ఒప్పందం ఆధారంగా వినియోగదారులకు సేవలను అందించడంలో నిబద్ధత లేకపోవడంతో ఉత్తర బటినాలో ఒక వాణిజ్య సంస్థ తాత్కాలికంగా మూసివేసినట్లు : కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CPA) వెల్లడించింది. ఉత్తర బటినాలోని వినియోగదారుల రక్షణ సాధారణ డైరెక్టరేట్ విండోలను ఇన్స్టాల్ చేయడంలో ప్రత్యేకత కలిగిన వాణిజ్య సంస్థను తాత్కాలికంగా మూసివేసినట్లు పేర్కొంది. వినియోగదారులతో కుదిరిన అంగీకార ఒప్పందం ఆధారంగా వారికి సేవలను అందించడంలో నిబద్ధత లేకపోవడంతో సదరు కంపెనీపై అనేక ఫిర్యాదులు రావడంతో చర్యలు తీసుకున్నట్లు అథారిటీ తెలిపింది. వినియోగదారుల రక్షణ చట్టాలకు వాణిజ్య సంస్థలు కట్టుబడి ఉండాలని, ఒప్పందం మేరకు వ్యవహరించని కంపెనీల గురించి తమకు తెలియజేయాలని వినియోగదారులకు అథారిటీ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







