భర్త పై దాడి.. మహిళకు పిల్లల కస్టడీని నిరాకరించిన కోర్టు
- December 25, 2022
బహ్రెయిన్: తన భర్తపై కత్తితో దాడి చేసిన కేసులో ఏడాది జైలు శిక్ష అనుభవిస్తున్న మహిళకు కోర్టులో చుక్కెదురైంది. భర్త దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు.. పిల్లల సంరక్షణను వదులుకోవాలని మహిళను ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. వీరిద్దరికి పదేళ్ల క్రితం వివాహం అయింది. ముగ్గురు పిల్లలు ఉన్నారు. పిల్లలను తనకు అప్పగించాలని సదరు వ్యక్తి షరియత్ కోర్టును ఆశ్రయించాడు. పిల్లల కస్టడీని పొందేందుకు తండ్రికి అర్హత ఉందని షరియా కోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం ఆమె జైలు శిక్ష అనుభవిస్తున్నందున, కస్టడీ హక్కును వదులుకోవాలని కోర్టు మహిళకు సూచించింది.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







