భర్త పై దాడి.. మహిళకు పిల్లల కస్టడీని నిరాకరించిన కోర్టు
- December 25, 2022
బహ్రెయిన్: తన భర్తపై కత్తితో దాడి చేసిన కేసులో ఏడాది జైలు శిక్ష అనుభవిస్తున్న మహిళకు కోర్టులో చుక్కెదురైంది. భర్త దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు.. పిల్లల సంరక్షణను వదులుకోవాలని మహిళను ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. వీరిద్దరికి పదేళ్ల క్రితం వివాహం అయింది. ముగ్గురు పిల్లలు ఉన్నారు. పిల్లలను తనకు అప్పగించాలని సదరు వ్యక్తి షరియత్ కోర్టును ఆశ్రయించాడు. పిల్లల కస్టడీని పొందేందుకు తండ్రికి అర్హత ఉందని షరియా కోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం ఆమె జైలు శిక్ష అనుభవిస్తున్నందున, కస్టడీ హక్కును వదులుకోవాలని కోర్టు మహిళకు సూచించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







