రేపు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు
- December 26, 2022
హైదరాబాద్: మావోయిస్టులు రేపు (మంగళవారం) తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చారు. ఛతీస్గడ్ మరియు మహారాష్ట్ర సరిహద్దుల్లోని గచ్చిబౌలిలో జరిగిన ఎన్కౌంటర్ ను నిరసిస్తూ బంద్ కు పిలుపునిచ్చారు. ఆదివారం జరిగిన ఈ ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే.
వీరిలో తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ అధినేత మైలారపు ఆడేళ్లు అలియాస్ భాస్కర్ భార్య కంతి లింగవ్వ కూడా ఉంది. వీరి ఈ మృతి నేపథ్యంలో తెలంగాణ బందుకు మావోయిస్టులు పిలుపునిచ్చారు. కాగా ఈ బందులో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని మావోయిస్టు పార్టీ కోరింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసారు.
తాజా వార్తలు
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!
- నంబర్ ప్లేట్ల వేలాన్ని ప్రకటించిన ఖతార్ ట్రాఫిక్ శాఖ..!!
- యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్ జాక్పాట్ గెలిచిన రెండవ విజేత..!!







