ఢిల్లీ విమానాశ్రయంలో ర్యాండమ్ పోస్ట్-అరైవల్ పరీక్షలు ప్రారంభం
- December 26, 2022
న్యూఢిల్లీ: భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం.. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఢిల్లీ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు ర్యాండమ్ పోస్ట్-అరైవల్ పరీక్షలను ప్రారంభించింది. ఈ మేరకు జెనెస్ట్రింగ్స్ డయాగ్నోస్టిక్ సెంటర్ వ్యవస్థాపకురాలు డాక్టర్ గౌరీ అగర్వాల్ తెలిపారు. "ఐజిఐ ఢిల్లీ విమానాశ్రయానికి సగటున 25,000 మంది ప్రయాణికులు వస్తారు. అందులో 500 మందికి ర్యాండమ్ పరీక్షలు నిర్వహించాం. మొదటి రోజు సుమారు 110 పరీక్షలు నిర్వహించాము.’’ అని డాక్టర్ గౌరీ చెప్పారు. మరోవైపు భారతదేశంలో గత 24 గంటల్లో 201 కొత్త కోవిడ్-19 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







