అమెరికా మంచు బీభత్సంలో ముగ్గురు తెలుగు వాళ్లు దుర్మరణం

- December 27, 2022 , by Maagulf
అమెరికా మంచు బీభత్సంలో ముగ్గురు తెలుగు వాళ్లు దుర్మరణం

అమెరికా: అమెరికా మంచు బీభత్సంలో ముగ్గురు తెలుగు వాళ్లు మరణించారు. అరిజోనాలో ఈ ఘటన జరిగింది. గడ్డకట్టిన సరస్సు దాటుతుండగా.. నారాయణ, హరిత సహా మరొకరు గల్లంతయ్యారు.

పోలీసులు వారి కోసం గాలించారు. హరిత మృతదేహం లభ్యమైంది. మిగతా ఇద్దరి మృతదేహాలు కనిపించకుండా పోయాయి. వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతులను గుంటూరు జిల్లా పాలపర్రు వాసులుగా గుర్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com