అమెరికా మంచు బీభత్సంలో ముగ్గురు తెలుగు వాళ్లు దుర్మరణం
- December 27, 2022
అమెరికా: అమెరికా మంచు బీభత్సంలో ముగ్గురు తెలుగు వాళ్లు మరణించారు. అరిజోనాలో ఈ ఘటన జరిగింది. గడ్డకట్టిన సరస్సు దాటుతుండగా.. నారాయణ, హరిత సహా మరొకరు గల్లంతయ్యారు.
పోలీసులు వారి కోసం గాలించారు. హరిత మృతదేహం లభ్యమైంది. మిగతా ఇద్దరి మృతదేహాలు కనిపించకుండా పోయాయి. వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతులను గుంటూరు జిల్లా పాలపర్రు వాసులుగా గుర్తించారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







