యూఏఈలో చమురు ధరల పెంపు
- April 28, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ, మే నెల కోసం చమురు ధరల్ని పెంచుతున్నట్లు వెల్లడించింది. పెరగనున్న ధరల వివరాల్ని మినిస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. ఇ-ప్లస్ 91 లీటర్ ధర 1.60 దిర్హామ్లు కాగా, సూపర్ 98 ధర 1.78 దిర్హామ్లు. స్పెషల్ 95 ఫ్యూయల్ 1.67 దిర్హామ్లకు లభిస్తుంది. డీజిల్ ధర లీటర్ 1.60 దిర్హామ్లు. ఏప్రిల్తో పోల్చితే అన్ని ధరలూ పెంచబడ్డాయి. 2015 జులై నుంచి ప్రభుత్వం ఫ్యూయల్ ధరల్ని డిరెగ్యులైజేషన్ చేస్తూ వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్కి తగ్గట్టుగా ఫ్యూయల్ ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పెరిగిన ధరలు మే 1 నుంచి అమల్లోకి వస్తాయి.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన – బహ్రెయిన్లో మోగిన సైరన్ల�
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!







