సిరియాలో వైమానిక దాడులు, 27 మంది మృతి
- April 28, 2016
సిరియాలోని అలెప్పోలో జరిగిన వైమానిక దాడుల్లో 27మంది మృతిచెందారు. నగరంలోని ఓ ఆసుపత్రి లక్ష్యంగా ఈ దాడులు చేపట్టారు. తిరుగుబాటుదారులు, ఉగ్రవాదులను మట్టుబెట్టే క్రమంలో సిరియాలో తరచుగా వైమానిక దాడులు చేపడుతుంటారు.
ఆసుపత్రిలో తిరుగుబాటు దారులు ఉన్నారన్న సమాచారం మేరకు ప్రభుత్వం ఈ దాడులు జరిపింది. ఇందులో ఇప్పటికే 27 మంది పౌరులు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందన్నారు.
గత కొన్ని రోజుల్లో అలెప్పోలో వైమానిక దాడులు ఎక్కువవుతున్నాయి. ఆరురోజుల్లో జరిగిన దాడుల్లో 148 మంది పౌరులు మృతిచెందినట్లు ఓ నివేదిక వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







