సిరియాలో వైమానిక దాడులు, 27 మంది మృతి
- April 28, 2016
సిరియాలోని అలెప్పోలో జరిగిన వైమానిక దాడుల్లో 27మంది మృతిచెందారు. నగరంలోని ఓ ఆసుపత్రి లక్ష్యంగా ఈ దాడులు చేపట్టారు. తిరుగుబాటుదారులు, ఉగ్రవాదులను మట్టుబెట్టే క్రమంలో సిరియాలో తరచుగా వైమానిక దాడులు చేపడుతుంటారు.
ఆసుపత్రిలో తిరుగుబాటు దారులు ఉన్నారన్న సమాచారం మేరకు ప్రభుత్వం ఈ దాడులు జరిపింది. ఇందులో ఇప్పటికే 27 మంది పౌరులు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందన్నారు.
గత కొన్ని రోజుల్లో అలెప్పోలో వైమానిక దాడులు ఎక్కువవుతున్నాయి. ఆరురోజుల్లో జరిగిన దాడుల్లో 148 మంది పౌరులు మృతిచెందినట్లు ఓ నివేదిక వెల్లడించింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









