ఘోర ప్రమాదం, 10 మంది షిరిడి సాయి భక్తులు మృతి!
- January 13, 2023
మహారాష్ట్ర: సంక్రాంతి పండుగ పూట మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని నాసిక్ మరియు షిరిడి హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాయిబాబా భక్తులతో వెళుతున్న బస్సు.. ట్రక్కులు ఢీకొనడంతో ఏకంగా 10 మంది మృతి చెందారు.
ఈ ఘోర ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. అయితే ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆటో ట్రక్కులు ఢీకొట్టగానే బస్సు బోల్తా కొట్టింది. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై ముంబై విజయం
- యూఏఈలో ఉన్నత విద్యాసంస్థల్లో తాత్కాలికంగా రిమోట్ లెర్నింగ్ అమలు
- కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం: సీఎం అభ్యర్థి పై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్లో అగ్ని ప్రమాదం
- ఇరాన్ నుంచి వచ్చిన నాలుగు క్రూజ్ క్షిపణులను గుర్తించిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థ
- భవానీపూర్లో మమతా బెనర్జీ ఓటమి!
- చరిత్ర సృష్టించిన సుమతి ఐపీఎస్–తొలి మహిళా కమిషనర్గా బాధ్యతలు
- కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి
- నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా వర్క్ సైట్ స్కూల్: సీపీ డాక్టర్ ఎం.రమేష్









