మహిళా కార్మికుల్ని వేధిస్తున్న ముగ్గురి అరెస్ట్
- April 28, 2016
హిద్లోని ఓ క్లీనింగ్ కంపెనీలో పనిచేస్తున్న మహిళా కార్మికులపై వేధింపులకు పాల్పడుతున్న ముగ్గురు భారత పౌరుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మాల్లో క్లీనింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మహిళల్ని, అందులో ఉద్యోగులుగా పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు ప్రతిరోజూ వేధింపులకు గురిచేసేవారు. పని వేళల్లోనూ, ఆ తర్వాత తాము నివాసముండే చోట కూడా వేధింపులకు పాల్పడుతున్నారని బాధిత మహిళలు పోలీసులకు తెలిపారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, రెడ్ హ్యాండెడ్గా ఆ ముగ్గురినీ అరెస్ట్ చేశారు. ఇండియాకి చెందిన సామాజిక కార్యకర్తలకు ఈ సమాచారాన్ని చేరవేశారు. వారే పోలీసులకు, ఇండియన్ ఎంబసీకి సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







