మహిళా కార్మికుల్ని వేధిస్తున్న ముగ్గురి అరెస్ట్
- April 28, 2016
హిద్లోని ఓ క్లీనింగ్ కంపెనీలో పనిచేస్తున్న మహిళా కార్మికులపై వేధింపులకు పాల్పడుతున్న ముగ్గురు భారత పౌరుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మాల్లో క్లీనింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మహిళల్ని, అందులో ఉద్యోగులుగా పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు ప్రతిరోజూ వేధింపులకు గురిచేసేవారు. పని వేళల్లోనూ, ఆ తర్వాత తాము నివాసముండే చోట కూడా వేధింపులకు పాల్పడుతున్నారని బాధిత మహిళలు పోలీసులకు తెలిపారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, రెడ్ హ్యాండెడ్గా ఆ ముగ్గురినీ అరెస్ట్ చేశారు. ఇండియాకి చెందిన సామాజిక కార్యకర్తలకు ఈ సమాచారాన్ని చేరవేశారు. వారే పోలీసులకు, ఇండియన్ ఎంబసీకి సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!









