మహిళా కార్మికుల్ని వేధిస్తున్న ముగ్గురి అరెస్ట్
- April 28, 2016
హిద్లోని ఓ క్లీనింగ్ కంపెనీలో పనిచేస్తున్న మహిళా కార్మికులపై వేధింపులకు పాల్పడుతున్న ముగ్గురు భారత పౌరుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మాల్లో క్లీనింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మహిళల్ని, అందులో ఉద్యోగులుగా పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు ప్రతిరోజూ వేధింపులకు గురిచేసేవారు. పని వేళల్లోనూ, ఆ తర్వాత తాము నివాసముండే చోట కూడా వేధింపులకు పాల్పడుతున్నారని బాధిత మహిళలు పోలీసులకు తెలిపారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, రెడ్ హ్యాండెడ్గా ఆ ముగ్గురినీ అరెస్ట్ చేశారు. ఇండియాకి చెందిన సామాజిక కార్యకర్తలకు ఈ సమాచారాన్ని చేరవేశారు. వారే పోలీసులకు, ఇండియన్ ఎంబసీకి సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!







