మస్కట్ బస్సు ప్రమాదంలో 22 మందికి గాయాలు
- January 17, 2023
మస్కట్: సీబ్లో జరిగిన బస్సు ప్రమాదంలో 22 మందికి పైగా గాయపడ్డారని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) తెలిపింది. ఈ మేరకు CDAA ఆన్లైన్లో ఓ ప్రకటన విడుదల చేసింది. మస్కట్ గవర్నరేట్లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్మెంట్ రెస్క్యూ, అంబులెన్స్ బృందాలు 25 మంది ప్రయాణికులతో కూడిన బస్సు విలాయత్ ఆఫ్ సీబ్లో ప్రమాదానికి గురైందని పేర్కొంది. ఈ ప్రమాదంలో 22 మందికి గాయాలయ్యాయని తెలిపింది. క్షతగాత్రులకు అత్యవసర వైద్యసేవలు అందించామని, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని అధికార యంత్రాంగం తెలిపింది.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







