మస్కట్ బస్సు ప్రమాదంలో 22 మందికి గాయాలు
- January 17, 2023
మస్కట్: సీబ్లో జరిగిన బస్సు ప్రమాదంలో 22 మందికి పైగా గాయపడ్డారని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) తెలిపింది. ఈ మేరకు CDAA ఆన్లైన్లో ఓ ప్రకటన విడుదల చేసింది. మస్కట్ గవర్నరేట్లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్మెంట్ రెస్క్యూ, అంబులెన్స్ బృందాలు 25 మంది ప్రయాణికులతో కూడిన బస్సు విలాయత్ ఆఫ్ సీబ్లో ప్రమాదానికి గురైందని పేర్కొంది. ఈ ప్రమాదంలో 22 మందికి గాయాలయ్యాయని తెలిపింది. క్షతగాత్రులకు అత్యవసర వైద్యసేవలు అందించామని, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని అధికార యంత్రాంగం తెలిపింది.
తాజా వార్తలు
- నేపాల్లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!
- గల్ఫ్ సైబర్ భద్రతకు బహ్రెయిన్ నాయకత్వం..!!
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు







