ట్రాఫిక్ జరిమానాలపై వైరల్ పోస్ట్.. వివరణ ఇచ్చిన పోలీసులు
- January 17, 2023
యూఏఈ: ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించి జరిమానాలు విధించేందుకు ఎమిరేట్ వీధుల్లోని నిఘా కెమెరాలను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలను అజ్మాన్ పోలీసులు ఖండించారు. సోషల్ మీడియాలో పెట్టిన ఈ పోస్ట్ ఫేక్ అని పోలీసులు తెలిపారు. ఎవరు పోస్ట్ చేశారనే దానిపై దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేస్తామని అధికార యంత్రాంగం తెలిపింది. యూఏఈ నకిలీ వార్తలకు వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. ఒక ఫెడరల్ చట్టం ప్రకారం.. తప్పుడు వార్తలు, పుకార్లు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని ప్రచురించడం, ప్రసారం చేయడం లేదా వ్యాప్తి చేయడం కోసం Dh100,000 జరిమానా, జైలు శిక్షను విధించే అవకాశం ఉందని పోలీసులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







