ట్రాఫిక్ జరిమానాలపై వైరల్ పోస్ట్.. వివరణ ఇచ్చిన పోలీసులు
- January 17, 2023
యూఏఈ: ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించి జరిమానాలు విధించేందుకు ఎమిరేట్ వీధుల్లోని నిఘా కెమెరాలను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలను అజ్మాన్ పోలీసులు ఖండించారు. సోషల్ మీడియాలో పెట్టిన ఈ పోస్ట్ ఫేక్ అని పోలీసులు తెలిపారు. ఎవరు పోస్ట్ చేశారనే దానిపై దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేస్తామని అధికార యంత్రాంగం తెలిపింది. యూఏఈ నకిలీ వార్తలకు వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. ఒక ఫెడరల్ చట్టం ప్రకారం.. తప్పుడు వార్తలు, పుకార్లు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని ప్రచురించడం, ప్రసారం చేయడం లేదా వ్యాప్తి చేయడం కోసం Dh100,000 జరిమానా, జైలు శిక్షను విధించే అవకాశం ఉందని పోలీసులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు
- టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ...రవిచంద్రకు బాధ్యతలు
- ఫోన్ ట్యాపింగ్ కేసు.. KCR విచారణ ప్రారంభం
- విజయవాడలో వైభవంగా 'వివేకానంద మానవ వికాస కేంద్రం' ప్రారంభోత్సవం
- QR14.667 బిలియన్లకు POS, ఇ-కామర్స్ లావాదేవీలు..!!
- ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!
- దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- కువైట్ లో వేలానికి 208 వాహనాలు..!!
- ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!







