తీవ్రవాద నేర నిర్ధారణ: 8 మందికి జీవిత ఖైదు
- April 29, 2016
బహ్రెయిన్ న్యాయస్థానం 8 మంది వ్యక్తులకు జీవిత ఖైదు విధించింది. తీవ్రవాద నేరారోపణలు వీరిపై రుజువయ్యాయి. రెండు కేసుల్లో వీరికి జీవిత ఖైదు విధించబడింది. బాంబు పేల్చి ఓ పోలీస్ గాయపడటానికి కారణమైన కేసులో ముగ్గురికి జీవిత ఖైదు పడింది. ఇది 2015 జనవరి 10న జరిగిన సంఘటన. మనామాకి దగ్గరలోల షఖౌరాకి చెందిన షిటీ గ్రామంలో ఈ దాడి జరిగింది. తీవ్రవాదానికి సహకరిస్తూ ప్రమాదకరమైన పేలుడు పదార్థాల్ని తరలిస్తూ పట్టుబడ్డ కేసులో మిగతా ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. ఈ ఘటన 2011 ఫిబ్రవరి 14న జరిగింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్లో వాకింగ్, సైక్లింగ్కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- కువైట్ లో మెరుగైన ట్రాఫిక్ సేవలకు శ్రీకారం..!!
- సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్కు కొత్త విధానం..!!
- ఇరాన్ తో యుద్ధం..17 మంది అమెరికా సైనికుల మృతి
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్







