211 మంది మహిళా గ్రాడ్యుయేట్ల పాసింగ్ ఔట్ పరేడ్
- January 19, 2023
రియాద్ : అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ ఆధ్వర్యంలో 211 మంది మహిళా రిక్రూట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ప్రిజన్స్ నుండి పట్టభద్రులయ్యారు. 211 మంది మహిళా రిక్రూట్మెంట్ల గ్రాడ్యుయేషన్ వేడుకకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ మేజర్ జనరల్ మాజిద్ బిన్ బందర్ అల్-దావిష్ హాజరై అభినందించారు. మహిళా గ్రాడ్యుయేట్స్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ప్రిజన్స్లోని ఉమెన్స్ కెపాసిటీ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లో మూడవ ప్రాథమిక వ్యక్తిగత కోర్సును పూర్తి చేశారు. ఈ సందర్భంగా మహిళా రిక్రూట్లు శిక్షణ కాలంలో పొందిన నైపుణ్యాలను ప్రదర్శించి ఔరా అనిపించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’
- తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్..ఈ రూట్లోనే ప్రయాణం రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్
- నకిలీ మందుల చెక్..క్యూఆర్ కోడ్ తప్పనిసరి







