211 మంది మహిళా గ్రాడ్యుయేట్ల పాసింగ్ ఔట్ పరేడ్
- January 19, 2023
రియాద్ : అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ ఆధ్వర్యంలో 211 మంది మహిళా రిక్రూట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ప్రిజన్స్ నుండి పట్టభద్రులయ్యారు. 211 మంది మహిళా రిక్రూట్మెంట్ల గ్రాడ్యుయేషన్ వేడుకకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ మేజర్ జనరల్ మాజిద్ బిన్ బందర్ అల్-దావిష్ హాజరై అభినందించారు. మహిళా గ్రాడ్యుయేట్స్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ప్రిజన్స్లోని ఉమెన్స్ కెపాసిటీ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లో మూడవ ప్రాథమిక వ్యక్తిగత కోర్సును పూర్తి చేశారు. ఈ సందర్భంగా మహిళా రిక్రూట్లు శిక్షణ కాలంలో పొందిన నైపుణ్యాలను ప్రదర్శించి ఔరా అనిపించారు.
తాజా వార్తలు
- చంద్రబాబు ఇంటి పై పేర్ని నాని సంచలన ఆరోపణలు
- వెస్ట్ బెంగాల్: జూన్ 1 నుంచి ఉచిత బస్సు ప్రయాణం
- IPL 2026: పంజాబ్ కింగ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
- ఐదు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ
- సింగపూర్లో మంత్రి లోకేష్..
- హనుమ జయంతి శుభాకాంక్షలు తెలిపిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి
- మలేషియాలో ఘనంగా 'ఎన్టీఆర్ సజీవ చరిత్ర' పుస్తకావిష్కరణ
- రూపాయి పతనం..95.31కి పడిపోయిన భారత కరెన్సీ
- మచిలీపట్నం అభివృద్ధి అంశాల పై కేంద్ర కార్యదర్శితో ఎంపీ బాలశౌరి సమావేశం
- మాజీ IPS భార్య హత్య కేసులో కీలక పరిణామం..









