211 మంది మహిళా గ్రాడ్యుయేట్ల పాసింగ్ ఔట్ పరేడ్
- January 19, 2023
రియాద్ : అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ ఆధ్వర్యంలో 211 మంది మహిళా రిక్రూట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ప్రిజన్స్ నుండి పట్టభద్రులయ్యారు. 211 మంది మహిళా రిక్రూట్మెంట్ల గ్రాడ్యుయేషన్ వేడుకకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ మేజర్ జనరల్ మాజిద్ బిన్ బందర్ అల్-దావిష్ హాజరై అభినందించారు. మహిళా గ్రాడ్యుయేట్స్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ప్రిజన్స్లోని ఉమెన్స్ కెపాసిటీ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లో మూడవ ప్రాథమిక వ్యక్తిగత కోర్సును పూర్తి చేశారు. ఈ సందర్భంగా మహిళా రిక్రూట్లు శిక్షణ కాలంలో పొందిన నైపుణ్యాలను ప్రదర్శించి ఔరా అనిపించారు.
తాజా వార్తలు
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు, షువైఖ్ పోర్టుల పై అటాక్స్..!!
- ఖతార్, కువైట్, బహ్రెయిన్ అంతటా సెక్యూరిటీ అలెర్ట్స్ జారీ..!!
- ధోఫార్లో పోలీస్ ఏవియేషన్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్..!!
- అయోధ్యలో బాలరాముడి నుదుట మెరిసిన ‘సూర్య తిలకం’
- భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సిపి సజ్జనర్
- ఢిల్లీలో బంగారు బాబు గోల్డ్ అంతా సీజ్…
- భద్రాద్రిలో సీతారాముల కల్యాణ వైభవం: పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్









