211 మంది మహిళా గ్రాడ్యుయేట్ల పాసింగ్ ఔట్ పరేడ్
- January 19, 2023
రియాద్ : అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ ఆధ్వర్యంలో 211 మంది మహిళా రిక్రూట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ప్రిజన్స్ నుండి పట్టభద్రులయ్యారు. 211 మంది మహిళా రిక్రూట్మెంట్ల గ్రాడ్యుయేషన్ వేడుకకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ మేజర్ జనరల్ మాజిద్ బిన్ బందర్ అల్-దావిష్ హాజరై అభినందించారు. మహిళా గ్రాడ్యుయేట్స్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ప్రిజన్స్లోని ఉమెన్స్ కెపాసిటీ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లో మూడవ ప్రాథమిక వ్యక్తిగత కోర్సును పూర్తి చేశారు. ఈ సందర్భంగా మహిళా రిక్రూట్లు శిక్షణ కాలంలో పొందిన నైపుణ్యాలను ప్రదర్శించి ఔరా అనిపించారు.
తాజా వార్తలు
- దశాబ్దాల సమస్యకు పరిష్కారం..830 కుటుంబాలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
- పెద్ది కుటుంబానికి కేసీఆర్ భరోసా!
- గ్లోబల్ విలేజ్ సీజన్–31.. F&B వ్యాపారాలకు రిజిస్ట్రేషన్ ప్రారంభం
- ఇక పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేదు.. డిజిటల్గా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్
- విదేశీ నగరంలో షేక్ మహ్మద్ను కలిసిన అనుభవం..కొడుకు వేసవి జ్ఞాపకాన్ని పంచుకున్న UAE అధికారి
- ఎంపీ బాలశౌరి ప్రశ్నకు కేంద్రం సమాధానం
- మలేషియాలో ఘనంగా MYTA బోనాలు 2026 వేడుకలు
- ఒమన్లో మృతి చెందిన తెలంగాణ గల్ఫ్ కార్మికుడి మృతదేహం స్వదేశానికి తరలింపు
- లొంగిపోయిన మావోయిస్టులకు అండగా ఉంటాం: డీజీపీ సీవీ ఆనంద్
- ఒమన్లో 12 కిలోల ఉల్కాశకలం గుర్తింపు..!!







