ప్రయాణికులకు శుభవార్త.. సౌదీలో ఇక 2 గంటల్లో కస్టమ్స్ క్లియరెన్స్
- January 23, 2023
రియాద్: జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీ తన అన్ని భూమి, సముద్రం, ఎయిర్ పోర్ట్లలో "రెండు గంటల్లో కస్టమ్స్ క్లియరెన్స్" విధానాన్ని అమలును ప్రారంభించింది. సౌదీ అరేబియాను గ్లోబల్ లాజిస్టిక్స్ ప్లాట్ఫారమ్గా మార్చే ప్రయత్నంలో కస్టమ్స్ క్లియరెన్స్ సిస్టమ్లో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినట్లు అథారిటీ తెలిపింది. జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీ జనవరి 26న అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఈ కొత్త విధానాన్ని ప్రకటించినట్లు రియాద్లో అధికార గవర్నర్ ఇంజినీర్ సుహైల్ అబాన్మి చెప్పారు. గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్గా కింగ్డమ్ హోదాను పెంచే లక్ష్యంతో కస్టమ్స్ క్లియరెన్స్ అధికారుల ఈ చొరవ ఒక విశిష్ట నమూనాను సూచిస్తుందని అథారిటీ చీఫ్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







