ప్రయాణికులకు శుభవార్త.. సౌదీలో ఇక 2 గంటల్లో కస్టమ్స్ క్లియరెన్స్
- January 23, 2023
రియాద్: జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీ తన అన్ని భూమి, సముద్రం, ఎయిర్ పోర్ట్లలో "రెండు గంటల్లో కస్టమ్స్ క్లియరెన్స్" విధానాన్ని అమలును ప్రారంభించింది. సౌదీ అరేబియాను గ్లోబల్ లాజిస్టిక్స్ ప్లాట్ఫారమ్గా మార్చే ప్రయత్నంలో కస్టమ్స్ క్లియరెన్స్ సిస్టమ్లో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినట్లు అథారిటీ తెలిపింది. జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీ జనవరి 26న అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఈ కొత్త విధానాన్ని ప్రకటించినట్లు రియాద్లో అధికార గవర్నర్ ఇంజినీర్ సుహైల్ అబాన్మి చెప్పారు. గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్గా కింగ్డమ్ హోదాను పెంచే లక్ష్యంతో కస్టమ్స్ క్లియరెన్స్ అధికారుల ఈ చొరవ ఒక విశిష్ట నమూనాను సూచిస్తుందని అథారిటీ చీఫ్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







