సౌదీయేతర కార్మికుల డేటా ముందస్తుగా నమోదుకు అవకాశం
- January 24, 2023
రియాద్ : సౌదీయేతర కార్మికులు రాజ్యంలోకి ప్రవేశించిన వెంటనే వారి యజమానులు రిజిస్ట్రేషన్ సేవను ముందస్తుగా నమోదు చేయడానికి అనుమతించినట్లు జనరల్
ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ ఇన్సూరెన్స్ (GOSI) పేర్కొంది. ఇది సంబంధిత ప్రభుత్వ సంస్థలతో డేటా మార్పిడి ద్వారా జరుగుతుందని తెలిపింది. ఎలక్ట్రానిక్ సేవల ద్వారా వాస్తవ వేతనాలు లేదా జీతాల డేటాను నమోదు చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియలను పూర్తి చేయడానికి యజమానులు చొరవ తీసుకోవాలని సంస్థ పేర్కొంది. రెండు పార్టీల మధ్య అంగీకరించిన సరైన వేతనానికి అనుగుణంగా జరిగిన కాంట్రాక్టు.. కంట్రిబ్యూటర్, యజమాని పక్షాల హక్కులను రక్షించడంలో కీలకంగా ఉంటుందని GOSI పేర్కొంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









