సౌదీయేతర కార్మికుల డేటా ముందస్తుగా నమోదుకు అవకాశం

- January 24, 2023 , by Maagulf
సౌదీయేతర కార్మికుల డేటా ముందస్తుగా నమోదుకు అవకాశం

రియాద్ : సౌదీయేతర కార్మికులు రాజ్యంలోకి ప్రవేశించిన వెంటనే వారి యజమానులు రిజిస్ట్రేషన్ సేవను ముందస్తుగా నమోదు చేయడానికి అనుమతించినట్లు జనరల్
ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ ఇన్సూరెన్స్ (GOSI) పేర్కొంది. ఇది సంబంధిత ప్రభుత్వ సంస్థలతో డేటా మార్పిడి ద్వారా జరుగుతుందని తెలిపింది. ఎలక్ట్రానిక్ సేవల ద్వారా వాస్తవ వేతనాలు లేదా జీతాల డేటాను నమోదు చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియలను పూర్తి చేయడానికి యజమానులు చొరవ తీసుకోవాలని సంస్థ పేర్కొంది. రెండు పార్టీల మధ్య అంగీకరించిన సరైన వేతనానికి అనుగుణంగా జరిగిన కాంట్రాక్టు.. కంట్రిబ్యూటర్, యజమాని పక్షాల హక్కులను రక్షించడంలో కీలకంగా ఉంటుందని GOSI పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com