సౌదీయేతర కార్మికుల డేటా ముందస్తుగా నమోదుకు అవకాశం
- January 24, 2023రియాద్ : సౌదీయేతర కార్మికులు రాజ్యంలోకి ప్రవేశించిన వెంటనే వారి యజమానులు రిజిస్ట్రేషన్ సేవను ముందస్తుగా నమోదు చేయడానికి అనుమతించినట్లు జనరల్
ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ ఇన్సూరెన్స్ (GOSI) పేర్కొంది. ఇది సంబంధిత ప్రభుత్వ సంస్థలతో డేటా మార్పిడి ద్వారా జరుగుతుందని తెలిపింది. ఎలక్ట్రానిక్ సేవల ద్వారా వాస్తవ వేతనాలు లేదా జీతాల డేటాను నమోదు చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియలను పూర్తి చేయడానికి యజమానులు చొరవ తీసుకోవాలని సంస్థ పేర్కొంది. రెండు పార్టీల మధ్య అంగీకరించిన సరైన వేతనానికి అనుగుణంగా జరిగిన కాంట్రాక్టు.. కంట్రిబ్యూటర్, యజమాని పక్షాల హక్కులను రక్షించడంలో కీలకంగా ఉంటుందని GOSI పేర్కొంది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్