ఫార్ములా E 2023 ఫైనల్కు హాజరైన క్రౌన్ ప్రిన్స్
- January 29, 2023
రియాద్ : సౌదీ చారిత్రాత్మక రాజధాని దిరియా నడిబొడ్డున శనివారం జరిగిన ఫార్ములా ఇ రేస్ 2023 ఫైనల్కు క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ హాజరయ్యారు. క్రీడా మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ తుర్కీ అల్-ఫైసల్, పలువురు అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఫైనల్కు ముందు సౌదీ జాతీయ గీతం ఆలపించారు. క్రౌన్ ప్రిన్స్ ఫార్ములా ఇ దిరియాలో పాల్గొన్న జనాలను, జట్ల సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. సౌదీ అరేబియాలో ఫార్ములా E జరగడం ఇది 5వ సారి కావడం గమనార్హం. ఈసారి మొత్తం 11 జట్లు తరఫున 22 మంది డ్రైవర్లు "CORE Diriyah E-Prix 2023" పేరుతో రేసులో పాల్గొంటున్నారు. ఫార్ములా E 2023 రేస్ 2.495 కి.మీ పొడవు, 21 మలుపులు కలిగిన సర్క్యూట్లో నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్తో కూడిన ఈ-పాస్పోర్ట్లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్కుమార్ బొల్లా..!!







