అబెల్ రోడ్డు ప్రమాదంలో భారత జాతీయురాలు అను మృతి
- January 30, 2023
కువైట్: శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భారత జాతీయురాలు అను అబెల్ ఫర్వానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె వయస్సు 34 సంవత్సరాలు. శనివారం సాయంత్రం ఆమె పని ప్రదేశం నుంచి తిరిగి వచ్చే క్రమంలో రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టింది. అను అబెల్ లులు ఎక్స్ఛేంజ్లో కస్టమర్ కేర్ మేనేజర్గా పనిచేస్తున్నారు. కేరళలోని కొట్టారక్కరకు చెందిన అనుకు భర్త అబెల్ రాజన్, 9 ఏళ్ల కుమారుడు హరోన్ అబెల్ ఉన్నారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







