ముసందమ్లో భూకంపం
- January 31, 2023యూఏఈ : ముసందంలో స్వల్ప భూకంపం సంభవించిందని యూఏఈ జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.1గా రికార్డు అయిందని పేర్కొంది. NCM నేషనల్ సీస్మిక్ నెట్వర్క్ మధ్యాహ్నం 12.24 గంటలకు (UAE కాలమానం) భూకంపాన్ని నమోదు చేసినట్లు తెలిపింది. కాగా భూకంపం UAEపై ఎలాంటి ప్రభావం చూపలేదని, నివాసితులు దాని ప్రకంపనలను అనుభవించలేదని NCM చెప్పింది. ప్రకంపనలు వచ్చినప్పుడల్లా ప్రజలు భయాందోళన చెందవద్దని, ఇంట్లో లేదా బయట సురక్షితమైన ప్రదేశాలలో ఉండాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు