మలబద్ధకం బాధిస్తోందా.?
- February 01, 2023మలబద్ధకం సమస్య చాలా తీవ్రతరమైన సమస్య. ఉదయాన్నే మల విసర్జన సరిగ్గా కాకుంటే, రోజంతా చికాకుగానే వుంటుంది. అనేక రకాల ఫ్రస్టేషను.. ఒత్తిడి గట్రా ఈ మలబద్ధకం సమస్య వల్లే తలెత్తుతుంటాయ్.
ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే రోజువారీ ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిందే.
ఫైబర్ కంటెంట్ ఎక్కువగా వుండే పండ్లనూ, పండ్ల రసాలను ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకోవాలి.
బొప్పాయి, అరటి, పుచ్చకాయ, సపోటా వంటి పండ్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా వుంటుంది.
అలాగే ఆకుకూరలు కూడా క్రమం తప్పకుండా తీసుకోవాలి. చక్కెర సంబంధిత పదార్ధాలు తక్కువగా తీసుకోవాలి. చిక్కుడు జాతి కాయగూరల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా వుంటుంది. ఇది మలబధ్దకం సమస్యను నియంత్రించేందుకు తోడ్పడుతుంది. రోజూ తగినన్ని నీళ్లు తీసుకోవాలి. రోజులో నాలుగు నుంచి ఐదు లీటర్ల వరకూ నీటిని తీసుకోవాలి.
తాజా వార్తలు
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ
- పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న దుబాయ్ ఎయిర్ పోర్ట్స్
- ఇండియా-కువైట్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ సక్సెస్..!
- ఒమన్-యూఏఈ బంధం బలోపేతం.. అల్ బుసైదీ
- విద్య, ఏవియేషన్,హెల్త్ కేర్ టార్గెట్ గా సైబర్ అటాక్లు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్