తేనెలో డ్రై ఫ్రూట్స్ కలిపి తీసుకుంటే, ఆరోగ్యానికి ఎంతో మేలో తెలుసా.?
- February 02, 2023
డ్రై ప్రూట్స్ ఆరోగ్యానికి ఎప్పుడూ మేలే. అయితే, కాస్త ఎక్కువ రేటుతో కూడుకున్నవి కదా. అయినా ఎంత తక్కువ మోతాదులో తీసుకున్నా, మేలు మాత్రం ఎక్కువగానే కలుగుతుంది.
ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో డ్రై ప్రూట్స్ తీసుకోవడం తప్పని సరి అంటున్నారు వైద్య నిపుణులు.
ఇక తేనెతో కలిపి డ్రై ప్రూట్స్ని తీసుకోవడం మరింత మేలు కలిగిస్తుందని చెబుతున్నారు. తేనెలో డ్రై ప్రూట్స్ నానబెట్టి తినడం వల్ల దీర్ఘ కాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందొచ్చట. బాదం కానీ, జీడి పప్పు కానీ, పిస్తా, కిస్మిస్.. ఇలా ఏదైనా అన్ని రకాలు కాకపోయినా, ఏదో ఒక రకం రోజూ కొద్ది మోతాదులో తీసుకుంటే ఆరోగ్యం పదిలంగా వుంటుందట.
తేనెలో డ్రై ఫ్రూట్స్ నానబెట్టి తినడం వల్ల హార్ట్ ఎటాక్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.
అలాగే ఇమ్యూనిటీ (రోగ నిరోధక శక్తి) బాగా పెరుగుతుంది. జీర్ణ వ్యవస్త సక్రమంగా వుంటుంది.
డ్రై ఫ్రూట్స్ని ఐదారు గంటలు నీటిలో నానబెట్టి తీసి, తర్వాత తర్వాత రెండు గంటలు తేనెలో నానబెట్టి తినాలి.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







