రూ.2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్
- February 06, 2023
హైదరాబాద్: ఆర్థిక మంత్రి హరీశ్రావు రాష్ట్ర వార్షిక బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్ను హరీశ్రావు చదివి వినిపిస్తున్నారు. సభలో సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మండలిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను మంత్రి హరీశ్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ను ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు. పెట్టుబడి వ్యయం రూ.37,525 కోట్లుగా పేర్కొన్నారు. నిరుడు మార్చి 7న రూ.2.71 లక్షల కోట్లతో
రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
బడ్జెట్ హైలెట్స్
షెడ్యూల్ తెగలకు రూ.15, 233 కోట్లు
- బీసీ సంక్షేమం కోసం రూ. 6,229 కోట్లు
- దళితబంధుకు రూ. 17 వేల 700 కోట్లు
- ఆసరా పెన్షన్లకు రూ.12 వేల కోట్లు
- రైతు వేదికలకు రూ. 26 835 కోట్లు
- నీటి పారుదల రంగానికి రూ. 26, 831 కోట్లు
- విద్యుత్ రంగానికి రూ.12, 727 కోట్లు
- ప్రజాపంపిణీ రంగానికి రూ. 3117 కోట్లు
- 2023-24 తలసరి ఆదాయం రూ. 3 లక్షల 17 వేల 175
- రెవెన్యూ వ్యయం రూ. 2,11, 685 కోట్లు
- మూలధన వ్యయం రూ. 37, 525 కోట్లు
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







