కీటక ఆహార ఉత్పత్తుల దిగుమతిని నిషేధించిన కువైట్
- February 07, 2023
కువైట్: కీటకాలను కలిగి ఉన్న ఆహార ఉత్పత్తుల దిగుమతిని కువైట్ నిషేధించింది. సామూహిక వినియోగం కోసం విక్రయించే ఆహార పదార్థాలకు కీటకాల పొడిని జోడించడానికి యూరోపియన్ యూనియన్ ఇటీవల నిషేధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కువైట్ సమావేశమైన పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్స్ ఫుడ్ టెక్నికల్ కమిటీ.. కీటకాలు కలిగిన ఆహార ఉత్పత్తులను దేశంలోకి దిగుమతి చేసుకోవడంపై నిషేధం విధించింది. ఈ ఆహారాల దిగుమతిపై నిషేధం ఆమోదించబడిన గల్ఫ్ నిబంధనలకు (హలాల్ ఫుడ్) అనుగుణంగా ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- అందుకే కేసీఆర్కు షేక్హ్యాండ్ ఇచ్చాను: సీఎం రేవంత్
- శ్రీవారి మెట్ల మార్గంలో ప్రాథమిక చికిత్స కేంద్రం
- అగ్ని ప్రమాదంలో 16 మంది వృద్ధులు సజీవ దహనం
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు...హాజరుకానున్న సీఎం చంద్రబాబు
- గురుదేవ సోషల్ సొసైటీ 93వ శివగిరి తీర్థయాత్ర..!!
- యూఏఈలో డస్టీ వెదర్..NCM సేఫ్టీ మెజర్స్ జారీ..!!
- కువైట్ లో కోల్డ్ వేవ్స్..మంచు కురిసే అవకాశం..!!
- రియాద్ పరిసర ప్రాంతాలలో 25 కొత్త పార్కులు ప్రారంభం..!!
- జబల్ అఖ్దర్లో OMR9 మిలియన్లతో టూరిజం ప్రాజెక్టులు..!!
- ఇండోర్ ఫైర్, చార్కోల్ వినియోగం పై హెచ్చరికలు..!!







