భూకంప మృతుల కుటుంబాలకు క్రౌన్ ప్రిన్స్ సంతాపం
- February 07, 2023
రియాద్: విధ్వంసకర భూకంపంలో మరణించిన వారికి సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ సంతాపాన్ని తెలియజేశారు. ఈ మేరకు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్తో సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఫోన్ చేసి మాట్లాడారు. విపత్తును అధిగమించడానికి సౌదీ మద్దతుగా నిలుస్తుందని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా టర్కీ అధ్యక్షుడికి, ప్రజలతో పాటు భూకంప మృతుల కుటుంబాలకు క్రౌన్ ప్రిన్స్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!
- భారతీయ ప్రవాసి వాదనను ఖండించిన సౌదీ పోలీసులు..!!
- కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు ఒమన్లో ఘన స్వాగతం..!!
- ఖతార్ లో జాబ్ సాటిస్పెక్షన్ సర్వే 2025 ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో బంగారు ఆభరణాల దొంగతనం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- మహబౌలాలో భద్రతా క్యాంపెయిన్..263 మంది అరెస్టు..!!
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!
- ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్టు..!!
- యూఏఈలో గీత దాటిన టీచర్లపై 'క్రమశిక్షణా' చర్యలు..!!
- కువైట్ ఇంటర్నెట్ మార్కెట్లో మొబైల్ రూటర్ల ఆధిపత్యం..!!







