భూకంప మృతుల కుటుంబాలకు క్రౌన్ ప్రిన్స్ సంతాపం
- February 07, 2023
రియాద్: విధ్వంసకర భూకంపంలో మరణించిన వారికి సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ సంతాపాన్ని తెలియజేశారు. ఈ మేరకు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్తో సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఫోన్ చేసి మాట్లాడారు. విపత్తును అధిగమించడానికి సౌదీ మద్దతుగా నిలుస్తుందని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా టర్కీ అధ్యక్షుడికి, ప్రజలతో పాటు భూకంప మృతుల కుటుంబాలకు క్రౌన్ ప్రిన్స్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- సౌదీ అరేబియాను తాకిన కోల్డ్ వేవ్స్..!!
- ఫాస్ట్ డిజిటల్ రుణాల వల్ల రిస్క్ ఉందా?
- వరల్డ్ ర్యాపిడ్ చెస్లో మెరిసిన తెలుగు తేజాలు..
- అందుకే కేసీఆర్కు షేక్హ్యాండ్ ఇచ్చాను: సీఎం రేవంత్
- శ్రీవారి మెట్ల మార్గంలో ప్రాథమిక చికిత్స కేంద్రం
- అగ్ని ప్రమాదంలో 16 మంది వృద్ధులు సజీవ దహనం







