3వ ప్రపంచ తెలుగు మహాసభలు...హాజరుకానున్న సీఎం చంద్రబాబు
- December 29, 2025
అమరావతి: ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో జనవరి 3,4,5 తేదీల్లో వ ప్రప్రాంచన తెలుగు మహాసభలు వైభవంగా నిర్వహించనున్నట్టు ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు. 5వ తేదీ సాయంత్రం జరిగే సమాపనోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నట్లు గజల్ శ్రీనివాస్ చెప్పారు.తెలుగు మహాసభల ప్రత్యేక సంచిక 'ఆంధ్ర మేవ జయతే', వ ప్రపంచ తెలుగు మహాసభ పోస్టల్ కవర్ను కర్తలు పి.రామచంద్ర రాజు,వాసిరెడ్డి, విద్య సాగర్ లు తెలిపారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









