3వ ప్రపంచ తెలుగు మహాసభలు...హాజరుకానున్న సీఎం చంద్రబాబు
- December 29, 2025
అమరావతి: ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో జనవరి 3,4,5 తేదీల్లో వ ప్రప్రాంచన తెలుగు మహాసభలు వైభవంగా నిర్వహించనున్నట్టు ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు. 5వ తేదీ సాయంత్రం జరిగే సమాపనోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నట్లు గజల్ శ్రీనివాస్ చెప్పారు.తెలుగు మహాసభల ప్రత్యేక సంచిక 'ఆంధ్ర మేవ జయతే', వ ప్రపంచ తెలుగు మహాసభ పోస్టల్ కవర్ను కర్తలు పి.రామచంద్ర రాజు,వాసిరెడ్డి, విద్య సాగర్ లు తెలిపారు.
తాజా వార్తలు
- అందుకే కేసీఆర్కు షేక్హ్యాండ్ ఇచ్చాను: సీఎం రేవంత్
- శ్రీవారి మెట్ల మార్గంలో ప్రాథమిక చికిత్స కేంద్రం
- అగ్ని ప్రమాదంలో 16 మంది వృద్ధులు సజీవ దహనం
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు...హాజరుకానున్న సీఎం చంద్రబాబు
- గురుదేవ సోషల్ సొసైటీ 93వ శివగిరి తీర్థయాత్ర..!!
- యూఏఈలో డస్టీ వెదర్..NCM సేఫ్టీ మెజర్స్ జారీ..!!
- కువైట్ లో కోల్డ్ వేవ్స్..మంచు కురిసే అవకాశం..!!
- రియాద్ పరిసర ప్రాంతాలలో 25 కొత్త పార్కులు ప్రారంభం..!!
- జబల్ అఖ్దర్లో OMR9 మిలియన్లతో టూరిజం ప్రాజెక్టులు..!!
- ఇండోర్ ఫైర్, చార్కోల్ వినియోగం పై హెచ్చరికలు..!!







