Dh 100,000 మహ్జూజ్ బహుమతిని గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు
- February 08, 2023
యూఏఈ: గత వారాంతంలో మహ్జూజ్లో 100,000 దిర్హామ్లను 32 ఏళ్ల భారతీయ కార్యాలయ ఉద్యోగి అయిన మహమ్మద్ గెలుచుకున్నాడు. తన జీవితంలో ఇది అత్యుత్తమ రోజు అని మహమ్మద్ తెలిపారు. ఈ సంవత్సరం వివాహం చేసుకోవాలనే తన ఆకాంక్షలను వ్యక్తం చేశారు. వచ్చే డబ్బుతో ఇంటికి అవసరమైన అప్లియాన్సెస్ కొనుగోలు చేస్తానని తెలిపాడు. మొహమ్మద్ తన విజయానికి గుర్తుగా కొత్త స్మార్ట్ఫోన్ను బహుమతిగా ఇచ్చుకున్నట్లు చెప్పారు. తాజా మహ్జూజ్ సూపర్ సాటర్డేలో మహమ్మద్ తోపాటు మరో ఇద్దరు ఫిలిపినోలు రాఫిల్ డ్రా విజేతలుగా నిలిచి ఒక్కొక్కరు Dh100,000 చొప్పున గెలుచుకున్నారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు